Tuesday, September 17, 2024
Homeనేషనల్Condolence: ప్రధాని మోడీకి మాతృ వియోగం

Condolence: ప్రధాని మోడీకి మాతృ వియోగం

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి తల్లి హీరాబాయి అనారోగ్యంతో కన్నుమూశారు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఆమె అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఇటీవలే వందవ పుట్టిన రోజును ఆమె జరుపుకున్నారు. తల్లి మృతితో తన అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని అంత్యక్రియల్లో పాల్గొన్నారు మోడి. దేశంలోని ప్రముఖులంతా మోడీకి సంతాపం తెలియజేస్తున్నారు. ఈరోజు ఆమె అంత్యక్రియలు కూడా ముగిసాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News