Friday, September 20, 2024
Homeనేషనల్Delhi: మోడీ, షాతో గవర్నర్ భేటీ

Delhi: మోడీ, షాతో గవర్నర్ భేటీ

ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఆయన ఢిల్లీలో పర్యటించారు. ఈ పర్యటన అంతా కేవలం మర్యాద పూర్వక భేటీలే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News