ఢిల్లీ బీజేపీ సంబరాల్లో మునిగిపోయింది. 27 ఏళ్ల తరువాత బీజేపీ ఢిల్లీ అసెంబ్లీలో అధికారంలోకి రావటంతో శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దీంతో ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో చాలా సందడి నెలకొంది. డ్యాన్సులు చేసుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ సంతోషంలో మునిగిపోయాయి.
Delhi BJP celebrations: సంబరాల్లో ఢిల్లీ బీజేపీ, 27 ఏళ్ల తరువాత అధికారంలోకి
సుష్మా స్వరాజ్, మదన్ లాలు ఖురానా తరువాత..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES