Friday, September 20, 2024
Homeనేషనల్Delhi: మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం వాయిదా తీర్మానం

Delhi: మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం వాయిదా తీర్మానం

లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చింది బీఆర్ఎస్. అఖిలపక్ష సమావేశం నిర్వహించి మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించాలని ఎంపీ నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు.  త్వరలో దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలకు ఎమ్మెల్సీ కవిత ప్రణాళికలు సిద్ధం చేశారు.

- Advertisement -

మహిళా బిల్లుపై మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనాపరులు, మేధావులకు కల్వకుంట్ల కవిత పోస్టు కార్డులు పంపారు.

మహిళా రిజర్వేషన్ల కోసం గతంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేసిన ఎమ్మెల్సీ కవిత, అనంతరం దాదాపు 15 పార్టీలు , ఆయా మహిళా సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News