Friday, September 20, 2024
Homeనేషనల్Delhi BRS office: తన ఛాంబర్ లో ఆశీనులైన కేసీఆర్

Delhi BRS office: తన ఛాంబర్ లో ఆశీనులైన కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో ఆశీనులైన ముఖ్యమంత్రి కేసీఆర్. అనంతరం వేద పండితులు కేసీఆర్ కు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News