Sunday, October 6, 2024
Homeనేషనల్Delhi: ఈడీ వద్దకు కవిత

Delhi: ఈడీ వద్దకు కవిత

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్, లాయర్లు కూడా ఉన్నారు. తన బల ప్రదర్శన అన్నట్టు పెద్ద కాన్వాయ్ గా కవిత ఈడీ ఆఫీసుకు వెళ్లటం నేషనల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. నిజానికి నిన్ననే జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్స్ అంటూ సందడి చేసిన కవిత ఈరోజు ఈడీ ముందు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News