Saturday, October 5, 2024
Homeనేషనల్Delhi: బ్రహ్మాండంగా సాగుతున్న కవిత దీక్ష

Delhi: బ్రహ్మాండంగా సాగుతున్న కవిత దీక్ష

భారత జాగృతి ఆధ్వర్యంలో సాగుతున్న కవిత ఒక్కరోజు నిరాహార దీక్ష ఢిల్లీలో బ్రహ్మాండంగా సాగుతోంది. ప్రతిపక్షాలకు సంబంధించిన పలు పార్టీలు కవిత దీక్షలో పాల్గొంటూ, సంఘీభావం వ్యక్తంచేస్తున్నాయి. కమ్యూనిస్టులు మొదలు ఆమ్ ఆద్మీ పార్టీ వరకు పలు పార్టీలు కవితకు ఈవిషయంలో తమ మద్దతు తెలియజేసాయి. మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్స్ కల్పించేందుకు బీజేపీ సాహసం చేస్తే అన్ని పార్టీలు మద్దతిస్తాయంటూ కవిత నినదిస్తున్నారు. ఈమేరకు జంతర్ మంతర్ లో ఆమె ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేపట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News