Friday, September 20, 2024
Homeనేషనల్Delhi: ముగిసిన కవిత ఈడీ విచారణ

Delhi: ముగిసిన కవిత ఈడీ విచారణ

ఢిల్లీ మద్యం కేసు ఈడీ విచారణలో కవిత విచారణ ముగిసింది.  కేసీఆర్ కుమార్తెను ఈ కేసులో ఈరోజు 8.30 గంటలపాటు ప్రశ్నించారు.  ఉదయం 11.30కు ఈడీ విచారణకు హాజరయ్యే ముందు తాను ఉపయోగించిన మొత్తం 10 పాత ఫోన్లను ఆమె ఈడీకి సమర్పించారు. అయితే తనపై లేనిపోని విషయాలను కల్పించి ఈడీ మీడియాకు లీకులిస్తున్నట్టు ఆమె భగ్గుమన్నారు. లిక్కర్ కుంభకోణంలో ఈరోజుతో కవితను 3 రోజులపాటు విచారించినట్టైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News