Thursday, September 19, 2024
Homeనేషనల్Hyd: రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర ఎన్నికల బృందం

Hyd: రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర ఎన్నికల బృందం

ఎన్నికల సన్నద్ధతపై భేటీ

కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్, అనూప్ చంద్రపాండేతోపాటు మరికొంత మంది సభ్యులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా అధికారులు స్వాగతం పలికారు. కాసేపట్లో ఈ బృందం రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. మూడు రోజులపాటు ఈ బృందం రాష్ట్రంలో పర్యటించి అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News