Thursday, July 4, 2024
Homeనేషనల్Kavitha: రేపు మళ్లీ విచారణకు రావాలన్న ఈడీ

Kavitha: రేపు మళ్లీ విచారణకు రావాలన్న ఈడీ

విచారణకు మళ్లీ రేపు ఉదయం 11 గంటలకు రావాలంటూ కవితను ఈడీ ఆదేశించింది. దీంతో కవిత ఈరోజు తన తండ్రి కేసీఆర్ ఢిల్లీ నివాసానికి వెళ్లిపోయారు. పదిన్నర గంటలపాటు ఈరోజు కవితను విచారించిన ఈడీ.. రేపు మూడవ దఫా విచారించనుంది.

- Advertisement -

ఢిల్లీ మద్యం కేసులో, మనీలాండరింగ్ విషయంలోనూ ఆమెపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ పై ఈనెల 24న విచారణ జరుగనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News