అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ పేరుతో నాదేండ్ జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ బ్రహ్మాండంగా సాగింది. తెలంగాణ మోడల్ సంక్షేమ పథకాలు మరాఠా సర్కారు అమలు చేస్తే తాను ఇక్కడికి వచ్చేవాడిని కానంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సవాలు చేశారు. సభ జరిగిన కాందార్ లోహా ప్రాంతంలోని ప్రముఖ సీనియర్ నేతలు కొందరు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
- Advertisement -
తమ పార్టీని రాష్ట్రంలో రిజిస్టర్ చేయించామన్న కేసీఆర్.. స్థానిక ఎన్నికల్లోనూ పోటీ చేస్తుందని వెల్లడించటం విశేషం. బీఆర్ఎస్ ను గెలిపిస్తే రైతులకు సంబంధించిన అన్ని సమస్యలు తీరుస్తామని సభలో కేసీఆర్ హామీ ఇచ్చారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/03/5a605d4e-75c5-490d-9a88-59344ac1683b-1024x552.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/03/4958e8cb-a709-4000-b386-5ccfa1f3af1a-1024x198.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/03/cb51ee07-6756-49c8-8d89-02d3dfc5af9f-1024x696.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/03/e3fabd23-8074-4e58-b5ff-6fc1ff48b8a4-1024x176.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/03/f1701527-534e-4b4d-a817-76bc77282bfe-1-1024x428.jpg)