Friday, September 20, 2024
Homeనేషనల్Maharashtra: రాంరావ్ బాపూ మహారాజ్ సేవ‌లు స్మరించుకున్నఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Maharashtra: రాంరావ్ బాపూ మహారాజ్ సేవ‌లు స్మరించుకున్నఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

రాంరావ్ బాపూ మహారాజ్ గిరిజ‌నుల ఐక్య‌త కోసం ఆహ‌ర్నిశ‌లు కృషి చేశారని, ఆయ‌న చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలోని కిన్వ‌ట్ తాలూకాలో దయాళ్ ద‌నోరా గ్రామంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రాంరావ్ బాపూ మహారాజ్ విగ్ర ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… . ఆధ్యాత్మిక పిఠాధిప‌తిగా ధ‌ర్మప‌రిర‌క్ష‌ణ, బంజారాల శ్రేయ‌స్సు కోసం విశేష సేవ‌లందించార‌ని తెలిపారు. స‌మాజంలో అంద‌రూ చ‌దువుకుని క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెల‌గాల‌ని, ఆత్మ‌గౌర‌వంతో జీవించాల‌ని ఆయ‌న బోధించార‌ని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News