ఈ నెల 26వ తేదీన మహారాష్ట్రలోని కందార్ లోహలో బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చేస్తున్న సందర్భంగా బైల్ బజార్ మైదానంలో సభా స్థలి ఏర్పాట్లను ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ ఛైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి పరిశీలించారు.
- Advertisement -
ఈ కార్యక్రమంలో టిఎస్ఐఐసి ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు,నాందేడ్ జిల్లా ఎస్పీ సాయి కృష్ణ కొకటే,బి ఆర్ఎస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు మాణిక్యం కదం మరియు నాందేడ్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/03/8472abf1-6a09-401a-93c4-9b9b4beb976c-1024x768.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/03/242048e1-b1e5-480e-9941-4edd6cb69676-1024x768.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/03/d60b36e8-8c6e-443c-a8c5-68ece9c0ba9f-1024x768.jpg)