Sunday, July 7, 2024
Homeనేషనల్Nanded: కేసీఆర్ సభకు కాందార్ లోహ ముస్తాబు

Nanded: కేసీఆర్ సభకు కాందార్ లోహ ముస్తాబు

ఈ నెల 26వ తేదీన మహారాష్ట్రలోని కందార్ లోహలో బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చేస్తున్న సందర్భంగా బైల్ బజార్ మైదానంలో సభా స్థలి ఏర్పాట్లను ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ ఛైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి పరిశీలించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో టిఎస్ఐఐసి ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు,నాందేడ్ జిల్లా ఎస్పీ సాయి కృష్ణ కొకటే,బి ఆర్ఎస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు మాణిక్యం కదం మరియు నాందేడ్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News