Wednesday, April 16, 2025
Homeనేషనల్Padma Awards: వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్‌

Padma Awards: వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్‌

తెలుగు తేజం వెంకయ్య


భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. పద్మవిభూషణ్‌ అవార్డుతో సత్కరించనున్నది. గణతంత్ర వేడుకల సందర్భంగా ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. వెంకయ్యనాయుడుతో పాటు నటి వైజయంతి మాల, మిథున్ చక్రవర్తి, ఉషా ఉతుప్‌లకు పద్మభూషణ్ ప్రకటించింది. ఆయా రంగాల్లో విశేష సేవలందించిన వారిని అవార్డులకు ఎంపిక చేసింది.
పద్మశ్రీ అవార్డు గ్రహీతలు
సల్లీ హోల్కర్ (మధ్యప్రదేశ్‌), హర్విందర్‌ సింగ్‌(హరియాణా), భీమ్‌ సింగ్‌ భావేశ్‌ (బిహార్‌), పి.దక్షిణా మూర్తి (పుదుచ్చేరి), ఎల్‌.హంగ్‌థింగ్‌ (నాగాలాండ్‌), బేరు సింగ్‌ చౌహాన్‌ (మధ్యప్రదేశ్‌), షేఖా ఏజే అల్ సబాహ్‌ (కువైట్‌), నరేన్‌ గురుంగ్‌ (నేపాల్‌), హరిమన్‌ శర్మ (హిమాచల్‌‌ప్రదేశ్‌), జుమ్డే యోమ్‌గామ్‌ గామ్లిన్‌ (అరుణాచల్‌ ప్రదేశ్‌), విలాస్‌ దాంగ్రే (మహారాష్ట్ర), వెంకప్ప అంబానీ సుగటేకర్‌ (కర్ణాటక), జోనస్‌ మాశెట్టి (బ్రెజిల్‌)

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News