Thursday, April 10, 2025
Homeనేషనల్Kerala: ప్రభుత్వ నుండి పద్మనాభ స్వామి ఆలయానికి విముక్తి

Kerala: ప్రభుత్వ నుండి పద్మనాభ స్వామి ఆలయానికి విముక్తి

ట్రావెన్ కోర్ దేవస్థానం చేతుల్లో పద్మనాభ స్వామి ఆలయం

కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వ బారి నుండి పద్మనాభ స్వామి ఆలయం విముక్తి పొందింది. రాజ్యాంగం ప్రకారం ఆలయాల మీద ప్రభుత్వాలకు ఏ హక్కు లేదని, రెండు లక్షల కోట్ల ఆస్తులు, గొప్ప వారసత్వం కలిగిన పద్మనాభ స్వామి ఆలయం ఇకపై ప్రభుత్వానికి చెందినది కాదు, ఇప్పుడు దీనిని ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ చూసుకుంటుంది. సుబ్రమణియన్ స్వామి ఈ కేసుపై కోర్టులో న్యాయపోరాటం చేశారు. దీంతో ఆలయ నిర్వహణ సభ్యులందరూ ఇప్పుడు హిందువులే అవుతారు. ఈ సమాచారం ట్రావెన్కోర్ కిరీట యువరాజు ఆదిత్య వర్మ తన తల్లి గౌరీ లక్ష్మికి వివరించినప్పుడు, ఇద్దరూ ఆనందంతో కేకలు వేశారు. ఇది ఆరంభం మాత్రమేనని, దేవాలయాలు ప్రభుత్వ యాజమాన్యాన్ని వదిలించుకోవడానికి పోరాటం ఇంకా చాలా కాలం చేయాల్సి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News