Friday, September 20, 2024
Homeనేషనల్Hyd: సీఎం రేవంత్ ను కలిసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ

Hyd: సీఎం రేవంత్ ను కలిసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ

ముఖ్యమంత్రితో పార్లమెంట్ సభ్యులు

వివేక్ కె. టంకా నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. ముఖ్యమంత్రిని కలిసిన రాజ్యసభ సభ్యులు వందన చవాన్, కనకమేడల రవీంద్ర కుమార్, దర్శన సింగ్, విల్సన్.

- Advertisement -

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో లోక్ సభ సభ్యులు వీణా దేవి, జస్బీర్ సింగ్ గిల్, రఘురామ కృష్ణ రాజు, ఇతర పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News