Thursday, July 4, 2024
Homeనేషనల్Raipur: ఏఐసీసీ ప్లీనరీకి పొన్నం

Raipur: ఏఐసీసీ ప్లీనరీకి పొన్నం

చత్తీస్ ఘడ్ రాజధాని రాయపూర్ లో జరుగుతున్న 85 వ ఏఐసిసి ప్లీనరీకి కరీంనగర్ నియోజకవర్గం నుండి ఇద్దరికి ఆహ్వానం రాగా కరీంనగర్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ గౌడ్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ ప్లీనరీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే,ప్రియాంక గాంధీ తో పాటు కాంగ్రెస్ అగ్ర నాయకులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News