Thursday, July 4, 2024
Homeనేషనల్Raipur: ఏఐసీసీ ప్లీనరీలో సుజిత్ రావు

Raipur: ఏఐసీసీ ప్లీనరీలో సుజిత్ రావు

ఛత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాల్లో టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, సి డబ్ల్యూ సి కమిటీ, రాజకీయ అంశాలు ప్లీనరిలో చర్చించనున్నట్లు సుజిత్ రావు తెలిపారు. ఏఐసీసీ ప్లినరిలో మొదటిసారి పాల్గొనడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని కల్వకుంట్ల సుజిత్ రావు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News