Saturday, November 15, 2025
Homeనేషనల్Ram Mohan Naidu Rekha Gupta : ఢిల్లీలో ఘనంగా రామ్ మోహన్ నాయుడు కుమార్తె...

Ram Mohan Naidu Rekha Gupta : ఢిల్లీలో ఘనంగా రామ్ మోహన్ నాయుడు కుమార్తె నామకరణం.. కేంద్ర మంత్రి రేఖా గుప్త హాజరు

Ram Mohan Naidu Rekha Gupta : ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు కుమార్తె నామకరణ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి రేఖా గుప్త సైతం హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.

- Advertisement -

ALSO READ: Tirumala Parakamani Case : తిరుమల పరకామణి కేసు.. CID, ACB దర్యాప్తుకు హైకోర్టు ఆదేశాలు

కేంద్ర మంత్రి రేఖా గుప్త ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు కుమార్తె నామకరణ కార్యక్రమంకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొని, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారికి శ్రీరాముని బలం కలగాలని, ఈ అందమైన కుటుంబాన్ని శాంతి, సౌఖ్యాలతో రక్షించాలని ఆశీర్వదించాలని తెలిపారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad