కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) బడ్జెట్ ప్రసంగంలో వేతన జీవులకు ఊరట కలిగించిన సంగతి తెలిసిందే. రూ.12లక్షల వరకు ఆదాయపు పన్ను విధించామని తెలిపారు. ఈ క్రమంలోనే కొత్త ఐటీ శ్లాబులను ప్రకటించారు.
- Advertisement -
₹ 0-04 లక్షల వరకు జీరో
₹ రూ.4లక్షల నుంచి రూ.8లక్షల వరకు 5 శాతం
₹ రూ.8లక్షల నుంచి రూ.12లక్షల వరకు 10శాతం
₹ రూ.12లక్షల నుంచి రూ.16లక్షల వరకు 15శాతం
₹ రూ.16 లక్షల నుంచి రూ.20లక్షల వరకు 20శాతం
₹ రూ.24లక్షలకు పైగా 30శాతం ట్యాక్స్ ఉంటుంది.