Friday, September 20, 2024
Homeనేషనల్వందేభారత్ రైలు ప్రారంభించిన మోడీ

వందేభారత్ రైలు ప్రారంభించిన మోడీ

సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది రెండో వందేభారత్ రైలు కావటం విశేషం. గతంలో హైదరాబాద్-విశాఖ వందే భారత్ రైలు ప్రారంభం కాగా అది విజయవంతంగా కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News