సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది రెండో వందేభారత్ రైలు కావటం విశేషం. గతంలో హైదరాబాద్-విశాఖ వందే భారత్ రైలు ప్రారంభం కాగా అది విజయవంతంగా కొనసాగుతోంది.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది రెండో వందేభారత్ రైలు కావటం విశేషం. గతంలో హైదరాబాద్-విశాఖ వందే భారత్ రైలు ప్రారంభం కాగా అది విజయవంతంగా కొనసాగుతోంది.