Sunday, October 6, 2024
HomeNewsAdd: కవితపై ఆసక్తికరమైన పోస్టర్స్

Add: కవితపై ఆసక్తికరమైన పోస్టర్స్

కవిత ఈడీ దర్యాప్తుకు హాజరుకావటంతో ఆమె ఇంటివద్ద ఆసక్తికరమైన పోస్టర్లు సందడి చేస్తున్నాయి. ఇప్పుడీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి కూడా. రెయిడ్స్ కు ముందు, తరువాత ..టైడ్ అంటూ ఈ యాడ్స్ చాలా ఆసక్తిగా ఉన్నాయి. ట్రూ కలర్స్ నెవర్ ఫేడ్ అంటూ కవితకు మద్దతు నిలచటం ఇందులో అసలు ఆంతర్యంలా ఉంది.

- Advertisement -

బీజేపీలో చేరకముందు ..ఆతరువాత అంటూ మధ్యప్రదేశ్, అస్సోం లీడర్స్ ను ఈ పోస్టర్స్ లో చూపారు. జ్యోతిరాదిత్య సింధియా, హిమంత బిశ్వా శర్మ సీబీఐ, ఈడీ రెయిడ్స్ జరగ్గానే కాషాయ పార్టీలో చేరినట్టు ఈ పోస్టర్స్ వెల్లడిస్తున్నాయి. సుజనా చౌదరి, నారాయణ్ రాణె వంటివారి ఫోటోలు కూడా ఇందులో ఉండటం విశేషం. మొత్తానికి కేంద్ర దర్యాప్తు సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ ప్రమేయాన్ని కుండబద్ధలు కొట్టడం ఇందులో ఆంతర్యం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News