Wednesday, September 18, 2024
HomeNewsCM Revanth got Vemulavada Alaya Archakula asirvadam: వేములవాడ ఆలయ అర్చకుల ఆశీర్వచనం...

CM Revanth got Vemulavada Alaya Archakula asirvadam: వేములవాడ ఆలయ అర్చకుల ఆశీర్వచనం అందుకున్న సీఎం రేవంత్

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆశీర్వచనం అందించిన వేములవాడ ఆలయ అర్చకులు.

- Advertisement -

ముఖ్యమంత్రిని కలిసిన ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, తదితరులు.

వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్ లో రూ.50కోట్లు కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు.

ఆలయ విస్తరణ కు సంబంధించిన డిజైన్స్, నమూనా కు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు తెలిపిన ఆలయ అర్చకులు.

వెంటనే వెళ్లి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని ఆదేశించిన సీఎం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News