Friday, September 20, 2024
HomeNewsHyd: నూతన సచివాలయంలో కొనసాగుతున్న సందడి

Hyd: నూతన సచివాలయంలో కొనసాగుతున్న సందడి

బాబాసాహెబ్ అంబెడ్కర్ సచివాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని కలసి శుభాకాంక్షలు తెలిపారు పియూసి ఛైర్మన్, ఆర్ముర్ శాసనసభ్యులు జీవన్ రెడ్డి.

- Advertisement -

మంత్రులంతా నూతన సచివాలయంలోని తమ తమ ఛాంబర్ ల వద్ద రోజువారీ కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టారు. మరోవైపు తన ఛాంబర్ కు వెళ్ళిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అక్కడే తన సీట్లో కూర్చుని తన అధికారులు, సిబ్బందితో కార్యాలయ నిర్వహణపై చర్చించి, పలు సూచనలు చేశారు. అనంతరం తన పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి సచివాలయం నుంచి బయలు దేరి వెళ్లారు మంత్రి ఎర్రబెల్లి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News