Monday, September 23, 2024
HomeNewsKamareddy: క్యాన్సర్ అవగాహన పోస్టర్ ను ఆవిష్కరించిన షబ్బీర్ అది

Kamareddy: క్యాన్సర్ అవగాహన పోస్టర్ ను ఆవిష్కరించిన షబ్బీర్ అది

పద్మపాని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాలల క్యాన్సర్ అవగాహన పోస్టర్ను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆవిష్కరించారు. పద్మ పాణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాలల క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో ఆప్ మరతాన్ నవంబర్ 24, 2024 నా నాలుగు విభాగాల్లో 3,5,10,21, కిలోమీటర్లు నిర్వహించడం జరుగు ఉందని పద్మపాని సమస్త ప్రతినిధులు సత్యనారాయణ రెడ్డి, స్వర్ణలత లు తెలిపారు. పోస్టర్ను ఆవిష్కరించిన షబ్బీర్ అలీ మాట్లాడుతూ మంచి ఉద్దేశంతో మన కామారెడ్డి లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. సమస్త ప్రతినిధి సత్యనారాయణ మాట్లాడుతూ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News