Thursday, September 19, 2024
HomeNewsKurnool: టీడీపీలో ఫుల్ జోష్ నింపిన ఎమ్మెల్సీ ఎన్నికలు

Kurnool: టీడీపీలో ఫుల్ జోష్ నింపిన ఎమ్మెల్సీ ఎన్నికలు

టీడీపీ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి గెలుపుతో ఆలూరులో సంబరాలు అంబరాన్నంటాయి. కోట్ల సుజాతమ్మ ఆదేశాలమేరకు పార్టీని విజయపథంలో నడిపినందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు జిల్లాలో పెద్దఎత్తున సంబరాలు చేపట్టారు. భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించడంతో ఆలూరు, హోళగుంద‌, బండి ఆత్మకూరు, ఆత్మకూరు, గూడూరు, పత్తికొండ, వెల్దుర్తి, తదితర ప్రాంతాల్లో టీడీపీ విజయోత్సవాలు నిర్వహించారు. మొత్తానికి జిల్లా టీడీపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు మంచి జోష్ నింపాయి.

- Advertisement -
ఆత్మకూరు టీడీపీలో సంబరాలు
బండి టీడీపీలో సంబరాలు

వెల్దుర్తిలో టీడీపీ సంబరాలు
పత్తికొండలో టీడీపీ సంబరాలు
గూడురులో టీడీపీ సంబరాలు
హోలగుండలో టీడీపీ సంబరాలు
ఆలూరులో టీడీపీ సంబరాలు
ఆత్మకూరులో టీడీపీ సంబరాలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News