Wednesday, September 18, 2024
HomeNewsRamadugu: ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులు

Ramadugu: ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులు

సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు

ప్రభుత్వానికి ప్రజలకు వారిధిగా పనిచేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం అన్ని రకాల ఆదుకోవాలని రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం రామడుగు మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ రామడుగు నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతోపాటు ఆరోగ్య కార్డులను కూడా ప్రభుత్వం మంజూరు చేసి జర్నలిస్టులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఒంటెల మురళీకృష్ణ రెడ్డి, ఎంపీడీవో సంగి రాజేశ్వరి, మాజీ ఎంపీపీ జవ్వాజి హరీష్, మాజీ వైస్ ఎంపీపీ పూరెల్ల గోపాల్, రామడుగు మండల అధ్యక్షుడు బొమ్మర వేణి తిరుపతి, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న రెడ్డి,జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పులి అంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట్ల జితేందర్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు కర్ణాకర్ రెడ్డి , మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, మాజీ సర్పంచ్ పంజాలా జగన్మోహన్ గౌడ్, తడగొండ హనుమంతు, బాసర వేణి లక్ష్మణ్, ముంజాల రాములు గౌడ్, రత్నాకర్ స్వామి, గడ్డం మోహన్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News