Friday, September 20, 2024
Homeపాలిటిక్స్AP: చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ వైసీపీ

AP: చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ వైసీపీ

రాక్షసుడికి పర్యాయ పదం చంద్రబాబు అని..శవ రాజకీయాలకు కేరాఫ్‌ చంద్రబాబు నాయుడు అంటూ వైసీపీ నేత చుండూరు సుందర రామశర్మ మండిపడ్డారు. అభిలాష సినిమాలో ఓబులేశు పాత్రధారిలా చంద్రబాబున్నారంటూ వైసీపీ విమర్శలకు దిగింది. తొలుత మల్లెల బాబ్జీ, తర్వాత పింగళి దశరథరామ్, ఆ తర్వాత వంగవీటి రంగా..హరికృష్ణ శవం పక్కనే కేటీఆర్‌తో రాజకీయాలు మాట్లాడారని సుందర రామశర్మ ఆరోపించారు. రాజ్యసభకు ఎన్నికైన వారిని చంద్రబాబు బ్రోకర్లు అంటున్నారని.. కానీ చంద్రబాబు చేసిన పనులు, వ్యవస్థలను మేనేజ్‌ చేసి ఆయన చేసిన పనులు తెలిస్తే.. అసలు బ్రోకర్‌ ఎవరు అనేది తెలుస్తుందని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News