బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ని మంగళవారం ఎర్రవెల్లి లోని వారి నివాసంలో పలువురు బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు, నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేలు టి. హరీష్ రావు వేముల ప్రశాంత్ రెడ్డి , కేపీ వివేకానంద , అరికెపూడి గాంధీ , మాగంటి గోపీనాథ్ , మాధవరం కృష్ణారావు , ముఠా గోపాల్ , టి . ప్రకాష్ గౌడ్ , ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి , దండే విఠల్ , మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న , పార్టీ నాయకులు క్యామ మల్లేష్ , రావుల శ్రీధర్ రెడ్డి తదితరులు అధినేత కేసీఆర్ ను కలిసిన వారిలో ఉన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/06/297763df-c66d-4c1c-a158-fc42a1008986-1024x550.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/06/abba98a8-da73-4f02-9063-638e1cc3cf67-1024x362.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/06/ba73d936-184e-47c5-b60b-2ee096af5ef2-1024x286.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/06/fb8bea63-33dc-4346-870f-e1d747cd654c-1024x307.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/06/fd637900-e35b-4747-99e7-173abcbb87d0-1024x874.jpg)