Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Gaddam Prasad: గడ్డం ప్రసాద్.. కొత్త అసెంబ్లీ స్పీకర్

Gaddam Prasad: గడ్డం ప్రసాద్.. కొత్త అసెంబ్లీ స్పీకర్

అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి

తెలంగాణ కొత్త అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నేతలకు రేవంత్ ధన్యవాదాలు తెలిపారు.  వికారాబాద్ జిల్లాకు చెందిన గడ్డం ప్రసాద్ సామాన్య కుటుంబం నుంచి వచ్చి, గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రసాద్ పనిచేశారు.

- Advertisement -

ఇక అసెంబ్లీ ప్రారంభం కాగానే ఎమ్మెల్యేలుగా కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు.   ఆతరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కేటీఆర్, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, కొత్త ప్రభాకర్, పద్మారావు గౌడ్, పల్లా రాజేశ్వర్ రావు ప్రమాణం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News