Saturday, April 12, 2025
Homeపాలిటిక్స్Hyd: ఎమ్మెల్సీలుగా దేశపతి, నవీన్, చల్లాల ఏకగ్రీవ ఎన్నిక

Hyd: ఎమ్మెల్సీలుగా దేశపతి, నవీన్, చల్లాల ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈమేరకు రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నిక ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు ముగ్గురు బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీలు. ఎమ్మెల్యే కోటా లో కె.నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఎన్నిక ధ్రువీకరణ పత్రం స్వీకరణ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News