Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్Hyd: ఇండియా కూటమి ఆధ్వర్యంలో ధర్నా

Hyd: ఇండియా కూటమి ఆధ్వర్యంలో ధర్నా

పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి

ఇందిరా పార్కు వద్ద ఇండియా కూటమి ఆధ్వర్యంలో ధర్నా ప్రారంభం… టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిరసన కార్యక్రమాలు..

- Advertisement -

పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ హనుమంతరావు, విప్ ఆది శ్రీనివాస్, సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావు, ఆప్ పార్టీ, సీపీఐ, తదితరులు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ, పార్లమెంట్ లో 140 మందికి పైగా ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ధర్నా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News