Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్Hyd: బీఆర్ఎస్ లోకి బీజేపీ మహిళా మోర్చా నేతలు

Hyd: బీఆర్ఎస్ లోకి బీజేపీ మహిళా మోర్చా నేతలు

గులాబీ గూటికి 50 మంది బీజేపీ మహిళా నేతలు

బాలాజీ నగర్ డివిజన్ కు చెందిన బీజేపీ మహిళా మోర్చ్చా జనరల్ సెక్రెటరీ జగదీశ్వరి.. వైస్ ప్రెసిడెంట్ బృందా వతి…కృష్ణ వేణి… విద్యావతి ..కమలమ్మ… మరియు 50 మంది బీజేపీ మహిళా నాయకులు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బిఆర్ఎస్ లోకి చేరారు… వారికి కండువా కప్పి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జరుగుతున్న అభివృద్ధి చూసి ఆకర్షితులమై కెసిఆర్.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి నాయకత్వంలో కూకట్పల్లి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని ప్రతిరోజు ఏదో ఒకచోట అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. జరుగుతున్న పనులు పై కూడా నిత్యం సమీక్షలు.. సమావేశాలు నిర్వహించడం అలాగే ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించడం ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి నాయకత్వంలో పనిచేసేందుకు బిఆర్ఎస్ పార్టీలోకి చేరామని ఇందుకు ఎంతో సంతోషంగా ఉందని వారు అన్నారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News