Tuesday, September 17, 2024
Homeపాలిటిక్స్Jagan bus yatra: జగన్ బస్ యాత్ర దెందులూరులో..

Jagan bus yatra: జగన్ బస్ యాత్ర దెందులూరులో..

వైసీపీలోకి జోరుగా చేరికలు

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన దెందులూరు నియోజకవర్గం టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీకు చెందిన కీలక నేతలు. జువ్విగుంట క్రాస్‌ స్టే పాయింట్‌ వద్ద దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారికి వైయస్సార్సీపీ కండువాలు వేసిన ముఖ్యమంత్రి. వైయస్సార్సీపీలోకి చేరిన టీడీపీ బీసీ సాధికార స్టేట్‌ కన్వీనర్, ఏపీ గౌడ సంఘం అధ్యక్షులు చలుమోలు అశోక్‌గౌడ్, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి భాను ప్రకాష్, సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడ సంఘం నేత ఎం. వరప్రసాద్‌లు.

- Advertisement -

వైయస్సార్సీపీలోకి చేరిన ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ జనరల్‌ సెక్రటరీ, నియోజకవర్గ ఇన్‌ఛార్జి డీ వీ ఆర్‌ కె చౌదరి, డీసీసీ కార్యదర్శి సీహెచ్‌ కిరణ్‌లు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరిన బీజేపీ పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు పొన్నూరు శంకర్‌ గౌడ్‌. ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన దెందులూరు నియోజకవర్గం టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీకు చెందిన కీలక నేతలు. కొండెపి నియోజకవర్గం పొన్నలూరు మండలం కొత్త అగ్రహారం చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ బస్సు యాత్ర.

ముఖ్యమంత్రి బస్సు యాత్రకు భారీ గజమాలలతో ఘన స్వాగతం. మేమంతా సిద్దమంటూ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు బస్సుయాత్రలో కదం తొక్కిన జనం. దారిపొడవునా బారులు తీరి ముఖ్యమంత్రి కోసం వేచిచూస్తున్న మహిళలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News