Saturday, July 6, 2024
Homeపాలిటిక్స్Jagan Pulivendula tour: రేపు పులివెందులకు జగన్మోహన్‌రెడ్డి

Jagan Pulivendula tour: రేపు పులివెందులకు జగన్మోహన్‌రెడ్డి

జూన్‌ 21న తిరిగి తాడేపల్లి రాక

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి రేపు వైయస్సార్‌జిల్లా పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం ( జూన్‌ 19న) 3 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరుతారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి రోడ్డుమార్గంలో పులివెందుల చేరుకుంటారు. తిరిగి జూన్‌ 21వ తేదీ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో విజయవాడ చేరుకుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News