Thursday, April 10, 2025
Homeపాలిటిక్స్KCR tour: 17 రోజులు, 42 టూర్లు..కేసీఆర్ ప్రచారం ఇది

KCR tour: 17 రోజులు, 42 టూర్లు..కేసీఆర్ ప్రచారం ఇది

అఖిలేష్ గిఫ్ట్ ఇచ్చిన బస్సే ప్రచార రథం

17 రోజులు, 42 సుడిగాలి పర్యటనలతో కేసీఆర్ ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమయ్యారు.  సీఎం కేసీఆర్ చాలా సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యే హుస్నాబాద్ వేదికగా ఎన్నికల శంఖారావం పూరించిన ఆయన, ప్రజా ఆశీర్వాద సభ వేదికగా ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశారు.

- Advertisement -

మరో హైలైట్ ఏటంటే ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ గతంలో కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇచ్చిన బస్సును బీఆర్ఎస్ ప్రచార రథంగా ఉపయోగించనుంది. యూపీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ బస్సు ప్రస్తుతం ఇక్కడే ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News