Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్Khammam: ఖమ్మం పార్లమెంట్ బీసీలకు కేటాయించాలి

Khammam: ఖమ్మం పార్లమెంట్ బీసీలకు కేటాయించాలి

బీసీలకిచ్చిన హామీ గుర్తు చేస్తూ..

ఖమ్మం పార్లమెంట్ సీట్ బీసీ లకు కేటాయించాలని సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో సుమారు 57 కోట్ల రూపాయలతో నిర్మించిన 10.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించేందుకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు కోరారు. అసెంబ్లీ టికెట్ ల విషయంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని అందరు భావిస్తున్న వేళ, ఖమ్మం పార్లమెంట్ టికెట్ ను బీసీలకు కేటాయించి విపక్ష పార్టీలకు చెక్ పెట్టాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓసిలకు అన్ని విధాలా ప్రాధాన్యత ఇస్తున్న వేళ కనీసం 5 పార్లమెంట్ సీట్లను బీసీలకు కేటాయించాలని, గతంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బీసీలకు హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News