Thursday, April 10, 2025
Homeపాలిటిక్స్Mallu Ravi: ప్రచారంలో మల్లు రవి బిజీ

Mallu Ravi: ప్రచారంలో మల్లు రవి బిజీ

తనకు మద్దతివ్వాలని ..

డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే వంశీకృష్ణ తో సమావేశమైన నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి…

- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల ఎన్నికల ప్రచారంపై వ్యూహరచన చేసిన నాయకులు.

డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో మాట్లాడిన మల్లు రవి, వంశీ కృష్ణ..

26, 27 తేదీలలో బి.ఎల్.ఏ లకి శిక్షణ కార్యక్రమాలు..

శిక్షణ ఇవ్వడానికి పూణే నుంచి రానున్న జైన్ బృందం..

మాజీ ఎంపీ మంద జగన్నాధం తో భేటీ అయిన మల్లు రవి.

తనకు మద్దతు ఇవ్వాలని కోరిన మల్లు రవి సానుకూలంగా స్పందించిన మంద జగన్నాధం, ఆయన కుమారుడు మంద శ్రీనివాస్. సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చి సన్మానించిన మంద జగన్నాధం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News