Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Medchal: బీజేపీలోకి మేడ్చల్ మాజీ జడ్పీటీసీ జేకే శైలజ హరినాథ్

Medchal: బీజేపీలోకి మేడ్చల్ మాజీ జడ్పీటీసీ జేకే శైలజ హరినాథ్

నద్దా సమక్షంలో..

బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు మాజీ జెడ్పిటిసి శైలజ హరినాథ్. బీఆర్ఎస్ ద్వారా ప్రజలకు, పార్టీకి ఎంత సేవ చేసినా తనకు ఆ పార్టీలో సముచిత స్థానం కల్పించి, ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోవడంతో బిఆర్ఎస్ కు రాజీనామా చేసి బిజెపిలో చేరినట్టు శైలజా వివరించారు.

- Advertisement -

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రం రెడ్డి, నందా రెడ్డి, మోహన్ రెడ్డి, మల్లిఖార్జున్ ముదిరాజ్ సమక్షంలో బిజెపి కండువా కప్పుకుని పార్టీలో చేరారు. పార్టీ అభివృద్ధి కోసం మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా మేడ్చల్ మండల మాజీ జడ్పీటీసీ జేకే శైలజహరినాథ్ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News