ఈనెల 12న చేపట్టిన 'యువత పోరు'(Yuvatha poru) ద్వారా రాష్ట్రంలో యువతను, నిరుద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. యువత...
రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్ధులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వం…ఈ విషయంలో తక్షణమే స్పందించాలని, ఆయా వర్గాల తరుపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ నెల 12వ తేదీన అన్ని జిల్లా...
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి (Posani Krishna Murali) కాస్త ఉపశమనం లభించింది. పోసాని కృష్ణ మురళికి బెయిల్ లభించింది. అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసాని కృష్ణ...
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) మీడియా సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో కూటమి ప్రభుత్వ అరాచకాలపై, చంద్రబాబు మోసాలపై...
ప్రజాస్వామ్యంలో చట్టసభలు అత్యున్నత వేదికలు అని, వాటిని ప్రజా సమస్యలు తెలిపేందుకు, సరైన పరిష్కారం కోసం వినియోగించాలని మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh)వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష హోదా డిమాండ్...
ఎన్నికల హామీల అమలుకు బడ్జెట్ లో కేటాయింపులు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను పచ్చిగా మోసం చేసిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప...
సినీనటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్ గురు మహేష్ తెలిపారు. పోలీసు విచారణకు...
ఏపీలోని మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు(MLC Polling) పోలింగ్ ముగిసింది. క్యూ లైన్లో ఉన్నవారికి మాత్రేమే ఓటు వేసే అవకాశం ఉంది. తర్వాత వచ్చిన వారికి అవకాశం లేదు. ఉమ్మడి కృష్ణా- గుంటూరు,...
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు సినీ నటుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య పోసాని కృష్ణ మురళి ఇక్కడికి తీసుకువచ్చారు. ఓబులవారిపల్లి స్టేషన్లో...
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందని మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ భాష మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం జరుగుతున్నదని విమర్శించారు. విమర్శలను కూటమి ప్రభుత్వం...
ఫిబ్రవరి 27 తేదీన జరగనున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించబడేలా అన్ని...
ప్రతిపక్ష పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ అనుకుంటే కూటమి ప్రభుత్వం నుంచి బయటకు రావాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. పులివెందుల పార్టీ కార్యాలయంలో మంగళవారం...