Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Revanth Reddy: భద్రాద్రి-యాదాద్రి పవర్ ప్రాజెక్టులు, రైతుల ఆత్మహత్యలు, మోటర్లు కాలిపోవటంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ

Revanth Reddy: భద్రాద్రి-యాదాద్రి పవర్ ప్రాజెక్టులు, రైతుల ఆత్మహత్యలు, మోటర్లు కాలిపోవటంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ

సవాలుకు సీఎం సై

- Advertisement -

మోటర్లు కాలిపోవటం, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవటం, రైతులు ఆత్మహత్యలు చేసుకోవటంతో పాటు.. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్, భద్రాద్రి కొత్తగూడంలో పవర్ ప్రాజెక్టులపై జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. వ్యవసాయ విద్యుత్ అనేది అతిపెద్ద సెంటిమెంటల్ ఇష్యూ అన్న రేవంత్ రెడ్డి..జగదీష్ రడ్డి సవాల్ స్వీకరిస్తున్నట్టు సభలో ప్రకటన చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News