సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/10/e3c0b8a5-0247-4594-99d1-589b9f8ba893.jpg)
ఈ సందర్భంగా ఐటీ కంపెనీల ప్రతినిధులతో, ఉద్యోగాలు పొందిన యువతతో మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి ముచ్చటించారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/10/bed1c90f-d1b9-4535-bbbe-a12181db866e-1024x682.jpg)
ఐటీ హబ్లో గాంధీజీ చిత్రపటానికి కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/10/fe70a4c1-2a80-471f-8bea-b2b9b6a2c98e-1024x682.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/10/2fa70186-cbff-4de7-80dc-d92e3b2606b0-1024x819.jpg)