Tuesday, September 17, 2024
HomeఆటCricket: మూడున్నరేళ్ల తరువాత కోహ్లి సెంచురీ

Cricket: మూడున్నరేళ్ల తరువాత కోహ్లి సెంచురీ

కోహ్లి సెంచురీ చేసి ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచారు. ఎట్టకేలకు మూడున్నరేళ్ల తరువాత విరాట్ కోహ్లి సెంచురీ చేయటంతో ఆయన ఫ్యాన్స్ లో ఎక్కడ లేని ఆనందం వచ్చిపడింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలగో టెస్టులో కోహ్లి సెంచురీ చేయటం హైలైట్.

- Advertisement -

నిజానికి కోహ్లి అన్ని ఫార్మాట్ ఆటల్లోనూ ఫామ్ లోకి వచ్చినా, టెస్టు మ్యాచుల్లో మాత్రం పేలవంగా ప్రదర్శన చూపుతుండటం ఇంత కాలం ఉన్న కంప్లైంట్ కానీ తాజాగా ఆయన సెంచురీ బాది తన రికార్డుకు ఢోకా లేదని బ్యాట్ సత్తా చాటుకున్నారు.

మొత్తానికి ఈ సెంచురీతో టెస్టుల్లో కోహ్లిత 28 సెంచురీలు చేసినట్టైంది. అన్ని ఫార్మాట్ క్రికెట్ ఆటల్లో ఆయన 75 సెంచురీలు చేసినట్టైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News