Saturday, November 15, 2025
HomeఆటHyd: అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ అమ్మాయిలు

Hyd: అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ అమ్మాయిలు

విన్నర్స్ ధరణి లావేటి, వడ్ల మల్లేష్, దీక్షిత కొమరవెల్లి

హుస్సేన్ సాగర్ లో జరుగుతున్న 14వ మాన్‌సూన్ రెగట్టా రెండో రోజు ముగింపులో స్థానిక తెలంగాణ అమ్మాయిలు ధరణి లావేటి, వడ్ల మల్లేష్, దీక్షిత కొమరవెల్లి బాలికల విభాగంలో అగ్రస్థానంలో నిలిచారు. అండర్ 15 విభాగంలో హైదరాబాద్‌లోని యాచ్‌క్లబ్‌కు చెందిన సెయిలర్, తెలంగాణకు చెందిన దీక్షిత కొమరవెల్లి బాలికల లీడర్‌బోర్డ్‌లో అగ్రస్థానంలో నిలిచారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad