ఐపీఎల్లో భాగంగా మరికాసేపట్లో గుజరాత్ టైటాన్స్(GT), ముంబై ఇండియన్స్(MI) జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-1లో ఓడిన పంజాబ్తో తలపడనుంది.
ముంబై జట్టు: రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, హార్ది్క్ పాండ్య (కెప్టెన్), రాజ్ అంగద్ భావా, మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లిసన్.
గుజరాత్ జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, సాయి కిశోర్, గెరాల్డ్ కొయెట్జీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.