Tuesday, September 17, 2024
HomeఆటKarimnagar: క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

Karimnagar: క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ గేట్ దగ్గర తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించిన బీఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జి.వి. రామకృష్ణారావు. ఈ కార్యక్రమంలో శంకరప ట్నం జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, గంట మహిపాల్, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సభ్యులు ఎలుక ఆంజనేయులు, సర్పంచులు బోయిని కొమురయ్య, శంకర్, ఆంజనే యులు, ఎంపిటిసి కనుకం కొమురయ్య, ఉప సర్పం చ్ కుంభం శ్రీనివాస్, బెతి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శాతరాజు యాదగిరి, శ్యామ్ రావు, సతీష్ రెడ్డి, కోరేపు లింగా రెడ్డి, ల్యాగల దేవేందర్ రెడ్డి, బొంగని రమేష్, తమ్మనవేని శ్రీనివాస్ యాదవ్, జెల్ల సాయి కృష్ణ, ఎలుక సుమన్, శ్రీకాంత్, బన్నీ, కుంభం శ్రీకాంత్, గోనెల వంశీ, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News