Friday, September 20, 2024
HomeఆటRangareddy: 10 కే రన్ లో క్రీడా మంత్రులు

Rangareddy: 10 కే రన్ లో క్రీడా మంత్రులు

రంగారెడ్డి జిల్లా చేగూర్ లోని ఖన్హా శాంతివనంలో నిర్వహించిన 10 కే “గ్రీన్ ఖన్హా రన్” లో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఆనంతరం గ్రీన్ రన్ లో పాల్గొని క్రీడాకారులకు స్పూర్తిని నింపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News