భారత జట్టు టెస్టు కెప్టెన్గా శుభ్మన్ గిల్(Shubman Gill) ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్తో గిల్కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. రిషభ్ పంత్ను వైస్ కెప్టెన్గా నియమించింది. అలాగే, జూన్ 20 నుంచి ఇంగ్లండ్తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్కి జట్టును ప్రకటించింది.
- Advertisement -
భారత జట్టు: గిల్(C), పంత్(VC,WK), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(WK), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్