Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుKamareddy: వికలాంగులు అన్ని రంగాల్లో రాణించాలి

Kamareddy: వికలాంగులు అన్ని రంగాల్లో రాణించాలి

జేసీ విక్టర్

వికలాంగులు అన్ని రంగాలలో రాణించాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్ అన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం మహిళా పిల్లల వికలాంగుల వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వికలాంగుల ఆటల పోటీలను అదనపు కలెక్టర్ ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగులు సమాజంలో అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి చందర్ నాయక్, కార్యాలయ సిబ్బంది వికలాంగులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad